కరువు తర్వాత వరద. రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ కథలు రాసే మూడ్ రావటం, వరసగా మూడు రాసెయ్యటం జరిగిపోయాయి. వాటిలో మొదటి కథ 'రీబూట్' మార్చ్ నెలాఖర్లో ముద్రితమవగా, మూడో కథ 'రహస్యం' ఈనాడు ఆదివారం అనుబంధంలో (మే 5, 2013) ప్రచురితమయింది. ఆసక్తిగలవారు ఆ కథ పీడీఎఫ్ కోసం ఇక్కడ నొక్కండి.




