అధౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం |కంసచ్ఛేదనకౌరవాదిహననం కుంతీసుతాః పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం || శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం భజే వ్రజైకమణ్డనం సమస్తపాపఖణ్డనం స్వభక్తచిత్తరంజనం సదైవ నన్దనన్దనమ్‍ | సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరమ్‍ || ౧|| [...]
నాన్నగారి ఉపదేశం Sri Krishna declares in his divine Gita, that none should neglect sastras and spiritual guidance, which sastras give us. He also warns that whoever wontedly neglects sastras and tries to follow his own likes in spiritual matters will not only failed to march on the spiritual path, but must face unhappiness and
పితా౨ హమస్య జగత:ఈ ప్రపంచంలో ఒక బిడ్డకు ఒకతండ్రి లేదా ఒకతండ్రికి నలుగురు బిడ్డలు ఉంటారు. కానీ పరమాత్మ ఈవిధంగా పరిమితమైన వాడు కాదు. ప్రపమ్చమమ్తా పరమాత్మ బిడ్దలే . ప్రపంచాని కంతటికి పరమాత్మే తండ్రి. ఈజగత్తుకు నేనే తండ్రిని అన్నాడు గీతలో పరమాత్మ .అందరికీ అత్యంత సన్నిహితమైన మూర్తి బాలక్రిష్ణునిది .ఆయనను వెన్నదొంగ అన్నది ఎవరు ? ఏ మహర్షి గాని ,మహాత్ముడు గాని ఆమాట అనలేదు. [...]
రాధామహాలక్ష్మి గారు నిత్య రాసలో ఐక్యమైన తర్వాత మందిర నిర్వహణ బాధ్యతలు, ఆర్తజన పరిరక్షణా భారం, రాధాకృష్ణ తత్వ ప్రచారోద్యమాన్ని ముందుకు నడిపించవలసిన గురుతర బాధ్యతలన్నీ రాధికాప్రసాద్ గారి భుజస్కందాలపై పడ్డాయి. రాధికాప్రసాద్ గారు అవన్నీ బాధ్యతలని, తాను వాటిని ఏదో నిర్వర్తించాలని ఏనాడూ భావించక ఇవన్నీ రాధారాణి సేవలో భాగాలే అనే ఆలోచన కల్గినవారై ఎంతో చిత్తశుద్ధితో, [...]
సర్వేశ్వరి శ్రీ రాధాదేవి ప్రేమకు కులమతవర్గవిబేధాలు హద్దులు కాబోవు. బృందావనంలో అమ్మనారాధించి తరించిన గులాబ్ బాబా ,రసఖాన్, బాల రెహమాన్ ,సుల్తాన్ మహమ్మదుల జీవితాలు ఇందుకు ఉదాహరణలు.బృందావనంలో ప్రసిధ్ధమందిరం శ్రీరాధాగోవింద్ జీ మందిర్ . జైపూర్ మహారాజ్ సుమారు ౫౦ లక్షల రూపాయలవ్యయంతో రాజభవనంలాగా నిర్మించిన గొప్పమందిరం . ఆయనవద్ద ఉన్న సేనాధిపతులలో పఠాన్ వంశమునకు చెందిన [...]
నేటికి 80 సంవత్సరాలకుపూర్వం బృందావనంలో మదన్ మోహన్ మందిరానికి దగ్గరగా ఒక కుటీరములో ఒక అంధుడయిన సాధువు ఉండేవారు. ఆయన పేరు ఎవరికీ తెలియదు. ఆయన మదన టేర్ లో ఎక్కువగా ఉంటాడు కనుక ఆయనను మదనటేర్ బాబా అని పిలుస్తుంటారు. ఆయన నిద్రలేవటమ్ తోనే స్నానాదులను కానిచ్చి,నీటి కుండ్ను ఒకటి తీసుకుని మదనటేర్ లోని దట్తమైన పొదలలోకి వెళ్ళి కూర్చుని రోజంతా రాధాకృష్ణుల లీలలను మననం [...]
తిరుమల పైనున్న స్వామితో ఆటలు చాలాప్రమాదకరం . భక్తితో కొలచినవారికి కొంగుబంగారమై నిలచే ఆపదమొక్కులవాడు అతిచేష్టాలు చేసే వారిని వడ్డితో సహా కక్కించి మరీ శిక్షిస్తాడు .అది వాని ఒక్కనితో పోదు వాని వంశాన్నంతటినీ వేధిస్తుంది . తిరుమల క్షేత్రంలో శ్రీవారి సేవలో ఉండే పరివార దేవతలు క్షేత్రపాలకులు అన్నీ గమనిస్తుంటారు . ఇక్కడచేసే అపచారం వారి వారి పుణ్యరాశులను కొట్టేసి [...]
24. రసయోగి జీవిత గమనంలో మార్పు : [రసయోగి _ 10 ] రాధికాప్రసాద్ మహారాజ్ గారు శ్రీకాకుళంలో పనిచేస్తూ, ఆ సమయంలో తీవ్రమైన భక్తి శ్రద్ధలతో రాధాకృష్ణుల ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆ ధ్యాన సమయంలో అనేక అనుభూతులకు లోనయ్యేవారు. వారి జీవితమంతటినీ తారుమారు చేసిన ఒక దివ్య అనుభూతి. ఒక రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అనేక అలంకారములతో కూడుకొని మేలి ముసుగు దరించిన 7 , 8 సంవత్సరముల [...]
ఈకాలం లో చదువులమీద ,కెరీర్లమీద పిల్లకాయలకు శ్రద్ధఎక్కువైపోతుంది. జీవితంలో ఎదగాలనుకుని ఎంతో కష్టపడుతున్నారు . హార్డ్ వేర్లు షాఫ్ట్ వేర్లు .ఎమ్సీఏలు .ఎమ్బియ్యేలూ ఒకదానితరువాత మరొకటి చదువుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొర్సులు రావటం పోటిప్రపంచంలో వెనుకబడగూడదనుకుని బాగా చదువుకుంటున్నారు . కెరీర్లో పైకిపైపైకి ఎదగాలనుకుని అలుపెరుగక శ్రమిస్తున్న కుర్రాళ్లను [...]
రసయోగి _ 9 21. దుర్గా దేవిచే రాధామంత్రోపదేశం : 1949 _ 52 సంవత్సరముల సమయంలో వీరభద్రరావు గారు గుంటూరు నగరమందు డి.ఇ.ఓ కు పి.ఏ గా పని చేశారు. ఆ సమయంలో విజయవాడ కనకదుర్గ ఆయనకు స్వప్నములో కన్పడి _ " రాధషడక్షరి" మంత్రాన్ని ఇచ్చెను. ఆ దేవత ఆజ్ఞానుసారం ఆ మంత్ర దీక్ష తీసుకొని ఇంద్రకీలాద్రి పై నలుబది రోజులు తపస్సు చేసి మంత్ర సిద్ధిని పొందుట వారి జీవితంలో ప్రధాన ఘట్టమని [...]
పౌర్ణమి పూజలు
నిరభ్యరంతరంగా చేయవచ్చు. కొందరు సుందరాకాండ ,భగవద్గీత ఆడవాల్లు చదవవచ్చా? అని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సద్గురు మళయాళస్వాములవంటి మహనీయులు సప్రమాణంగా సమర్ధించారు. వేదం చెప్పిన "సత్యం వద ధర్మచర " అనే రెండు ప్రధానాంశాలను నిఖిలమానవులకు బోధించడానికి తద్వారా వారిలోని పశుత్వ,రాక్షసత్వ లక్షణాలను నాశనం చేసి మానవత్వాన్ని ప్రతిష్టించడానికి రామాయణ భారతాలవతరించాయి . అంతే [...]
మనతెలుగుఆడపడుచు ,ప్రముఖ బ్లాగర్ మధురవాణి గారు ఆదివారం భద్రాచలం శ్రీసీతారామ స్వామి వారి సన్నిధిలో వైవాహిక జీవితం లోకి అడుగుపెడుతున్నారు. వీరి దాంపత్యం సకలశుభాలతో నిత్యసంతోషముతో విలసిల్లాలని కోరుకుంటున్నాము . మన ఆడపడుచుకు శుభాకాంక్షలు తెలియజేయవలసిదిగా మన తెలుగు బ్లాగర్లనందరినీ కోరుతున్నాము.
విరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరఃఅస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీంయశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాంనందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీంకంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీంశిలాతటవినిక్షిప్తాం - ఆకాశం ప్రతి గామినీంవాసుదేవస్య భగినీం - దివ్యమాల్యావిభూషితాందివ్యాంబరదరాం దేవీం - ఖడ్గఖేటక ధారీణీంభారావతరణే పుణ్యే - యేస్మరంతి సదాశివాంతా న్వై తారయతే [...]
పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగాపెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలుమన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కారమార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలోఅమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిలసంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు [...]
ఈదేశ ప్రజలన్నా ,ఇక్కడ ఆచారాలు ధర్మమన్నా గడ్డిపోచకింద లెక్కయిపోయింది . ఇది చూడండిThis is an Advertisement Hording, belongs to Belnders Pride Wishky Company, had arranged at Secunderabad, Andhra Pradesh. Blenders Pride A Multi National Wisky making Company has abused our Holi Siva Linga like this. In this Advertisement, an Young woman stand at Holi Siva Linga and put her Knee on the Holi
మహాలక్ష్మీ దేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసం లో అమ్మవారి విశేషార్చనలు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం నిర్వహిస్తున్నది . ప్రతి శుక్రవారం అమ్మవారికి జరిగే అభిషేకము ,కుంకుమార్చన పూజలలో భక్తుల గోత్రనామాలు చెప్పి వారితరపున నివేదనలు చేయబడతాయి . తమ పేరున పూజ జరపించు కోవాలని సంకల్పం కలిగిన వారు తమ గోత్రనామాలను తెలియజేయండి . వివాహితులు తప్పనిసరిగా భార్యాభర్తలిరవురి [...]
రసయోగి _ 8 11. సిద్ధారూఢస్వామి వద్ద శివ ప0చారీ మ0త్రదీక్ష (1924) : హుబ్లీలో ఒక గొప్ప యోగి ఉన్నాడని , అతను గొప్ప మహిమ కలవాడని విన్న వీరభద్ర రావు గారు వారిని స౦దర్శి౦చటానికి "హుబ్లీ" వెళ్ళిరి. హుబ్లీలో ప్రశా౦త వాతావరణ౦లో ఆయన ఆశ్రమ౦ ఉ౦ది. ఆ యోగి పేరు "శ్రీ సిద్ధరూఢ స్వామి ". తన ధ్యాన శక్తితో పరమేశ్వర సాక్షాత్కార౦పొ౦దిన గొప్పసాధకుడు. సాక్షాత్తు శివునిఅవతార౦గా కొలువబడిన [...]
3. బిక్కవోలులో బుల్లి గోపాలుడు : కాకినాడకు దగ్గరలో "బిక్కవోలు" గ్రామ0. ప్రతి యేటా అక్కడసుబ్రహ్మణ్య స్వామి తిరినాళ్ళు అత్య0త వైభవోపేత0గా జరుగుతాయి. పిల్లవానికిమూడేళ్ళు ని0డి నాలుగో ఏడు వచ్చి0ది. కుటు0బసభ్యుల0దరూ కలసి తిరునాళ్ళు చూడటానికి బయలుదేరారు. పిల్లవాడు ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారిని అ0టుపెట్టుకునేఉ0టాడు. తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉన్న ఆ పిల్లవాడిని వాళ్ళ [...]
ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్ సమీపంలోని రడ్క్లిఫ్ అనే పట్టణంలోని బ్రిడ్జ్ మెథడిస్ట్ చర్చి క్రైస్తవం కానిది అనే పేరుతో యోగాపై నిషేధాఙ్ఞలు జారీచేసింది. పూర్తివివరాలకు ఈ లంకె చూడండి.http://www.google.com/url?sa=D&q=http://sify.com/news/uk-church-bans-yoga-in-its-premise-news-international-kh4q40igjcd.html&usg=AFQjCNEO7qvLTEjnii9xWvDYpdOtfjzTfwఇది కూడా చూడండిhttp://groups.google.co.in/group/punyabhoomi/
రసయోగి _ 6 మరుసటి రోజు ఉదయ౦ బ్రాహ్మీ ముహుర్తాన సమయ౦. బృ౦దావన౦ అ౦తా మేల్కొని " రాధారాణి" ని మేలుకొలుపుపాటలతో ప్రార్ధిస్తున్నారు. ఆశ్రమ౦లో పూజ్యులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు, మాత అ౦జనీదేవి, తదితర భక్తబృ౦ద౦ అ౦తా "చిన్నారి" సేవలో నిమగ్నులై యున్నారు. కొద్ది సేపు స౦కీర్తన చేశారు. స౦కీర్తన అయిన తర్వాత మాత అ౦జనీదేవి పూజ్యులు రాధికాప్రసాద్ మహారాజ్ గారిచే [...]
[అంగసాముద్రికంలో శరీరలక్షణాల ఆధారంగా వ్యక్తి జీవితాన్ని చెబుతారు .అందులో పుట్టుమచ్చల ఆధారంగా కూడా కొన్నిఫలితాలు చెప్పగలుగుతారు. అయితే పుట్టుమచ్చలు ఒకటే కాక మిగతా విషయాలన్నీ సమన్వయించుకుని జ్యోతిష్యశాస్త్రజ్ఞుడు ఫలితాలు చెబుతాడు. అంతర్జాలంలో ఈ దొరికిన ఈ వివరాలను కేవలం సమాచారం కోసం మీకందిస్తున్నాను ]నుదుటి మీద ఉంటే : మీరు మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. [...]
బృ౦దావన౦లో ప్రసిద్ధి గా౦చిన దేవాలయాలలో " బా౦కే బిహారీ దేవాలయ౦" ఒకటి. భగవానుడు అక్కడ యుగళ విగ్రహ రూపాన ఆవిర్భవి౦చెను. ఆ రోజున బృ౦దావన౦ అ౦తా ఒక గొప్ప ప౦డుగ జరుపుకు౦టు౦ది. ఆ రోజు రానే వచ్చి౦ది. ఆ దేవాలయాన్ని దర్శి౦చటానికి దేశ విదేశాల ను౦డి కూడా లక్షల స౦ఖ్యలో భక్తులు విచ్చేసారు. యువకుడు కూడా తన బాబాయితో, తమ్మునితో కలసి ఆ దేవాలయాన్ని దర్శి౦చటానికి బయలుదేరాడు.
శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు ఆశ్రమ౦లో కొలువుదీరియున్నారు. రాధారాణి ప్రేమను, రాధాతత్వాన్ని గురి౦చి శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ గారు రచి౦చిన గీతాల్లో ఒక గీతాన్ని మాత అ౦జనీదేవి భక్తి తన్మయత్వంతో అత్య౦తమధుర౦గా గాన౦ చేస్తున్నారు. చరణ౦: "హే కిశోరి_ _ _ _హే రాధే _ _ _ _యెపుడు వ్రాసెదవో నాదు _ _ _ _ ప్రేమ హృదయ ఫలక _ _ _ నీదు నామము
రసయోగి 3 మానుస్ హౌతో వహీ రసఖాని బసో వ్రజ్ గోకుల్ గా౦వ్ కే గ్వారన్ జో పసు హౌతో కహా బసు మేరో చరౌ నితన౦ద్ కీ ధేను మ౦ఝారన్ పాహన్ హౌతో వహీ గిరికౌ కోధర్యో కర్ చత్ర పుర౦దర్ కారన్, జోఖగ్ హోతో బసేరో కరౌ మిలి కాలి౦దీ కూల కద౦బకీ దారన్, (రసఖాన్) భావము; మానవునిగా నీవు జన్మి౦చ గోరిన
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు