పూర్వం గురుకులాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు,విద్యార్ధులు మధుకర వృత్తితో జీవించేవారు.అనగా ప్రతి ఇంటి ముందు నిలబడి"భవతీ !భిక్షాం దేహీ"అని భిక్షార్ధమై,ఎలుగెత్తి పిలిచేవారు.ఎంత సంపన్నుడైనా కూడా చదువుకునే విద్యార్ధి ,ఈ మధుకర వృత్తిని ఆశ్రయించవలసినదే!అలా ఎందుకు చేసే వారంటే !విజ్ఞాన సముర్పార్జనకు, సుఖానుభవమునకూ, చుక్కెదురు!ఎంతటి వారికైనా గురుకుల వాస క్లేశము [...]




