జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రుడు అడిగాడు- "పోయిన సంవత్సరమే మా రాష్ట్రం కొంత కుదుటపడింది. పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి, అభివృద్ధికి శాంతియుత పరిస్థితులే పునాది అని మీరు అంటున్నారు కదా, కానీ, కేంద్రం వ్యవహరించిన తీరు వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది కదా?''- అఫ్జల్ గురు ఉరితీత వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని [...]




