రాజకీయ ఛానెల్స్ వల్ల ఇదీ సమస్యరాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఛానెల్స్ నడిపితే....జర్నలిజం మంటగలిసి పోతుంది. దీనికి మంచి ఉదాహరణ కాంగ్రెస్ ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డికి చెందిన 'సాక్షి' ఛానల్ కు, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ స్వీయ పర్యవేక్షణలో నడుస్తున్న 'స్టూడియో-ఎన్' కు మధ్య బుల్లితెర మీద నడుస్తున్న యుద్ధం.జగన్ ఇంద్రభవనం లాంటి ఇల్లు ఒకటి [...]
