తెలుగుభాషకు, తెలుగువారి సమైక్యతకు జవజీవాలు పోసిన మహామహులలో సురవరం ప్రతాపరెడ్డి ఒకరు. వారిసురవరం ప్రతాపరెడ్డిజీవిత కాలంలో చేసిన నాలుగు దశాబ్దాల సాహితీ సేవ ఎవరెస్ట్‌ శిఖరం లాంటిది. మహా పరిశోధకుడిగా, రచయితగా, భాషోద్యమనాయకుడిగా, పాత్రికేయుడిగా, గ్రంథాలయోద్యమకారుడిగా, విమర్శకుడిగా, స్త్రీజనోద్దారకుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన బహుముఖీన [...]
మిత్రులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ! 
తిరుపతిలో డిసెంబర్ 27, 28, 29 తేదీలలో ‘4వ ప్రపంచ తెలుగు మహాసభ’లను అత్యంత పరమోన్నతంగా నిర్వహించబోతున్న విషయం జగద్వితమే. ఈ సందర్భమున మన ‘తెలుగు భాషా ప్రశస్తి’’ గురించి చర్చించుకోవడం సందర్భోచితం. దేశీయులు, విదేశీయులు, సంగీతకారులు, సాహితీవేత్తలు, భాషావేత్తలు, రాజకీయ నేతలు మన తెలుగు భాషను శ్లాఘించిన తీరు, మెచ్చుకొన్న మాటలు చదివితే, తెలుగువారి తనువు అణువణువునా [...]
గుంటూరు, డిసెంబర్ 1 : సామాన్యులు, శ్రమ జీవులు ఉన్నంత కాలం తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదమేమీ లేదని భాషావేత్తలు భరోసా ఇచ్చారు. అయితే... ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల అవసరాల మేరకు భాష సంసిద్ధం కాలేదని పేర్కొన్నారు. శనివారం ఉదయం గుంటూరులో తెలుగు భాషోద్యమ సమాఖ్య 9వ మహాసభలు ప్రారంభమయ్యాయి. [...]
 తెలుగు భాషోద్యమ సమాఖ్య పతాకండిసెంబర్ 1,2 తేదీల్లో గుంటూరులో తెలుగు భాషోద్యమ సమాఖ్య వార్షిక సభలను నిర్వహించబోతోంది.  గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలోని బాలాజీ కల్యాణమండపంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి.  దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సభలకు [...]
తెలుగువారందరికి తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు! 
కడప జిల్లా ఖాజీపేట మండలపరిధిలోని పుల్లూరు చెరువులో, గ్రామ పరిసరాల్లో బుద్ధుడి పాదముద్రికలతో కూడిన శిలావిగ్రహాలు బయటపడ్డాయి. తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షుడు తవ్వా ఓబుల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మిశెట్టి రమణ శనివారం ఈ శిలావిగ్రహాలను పరిశీలించి విలేకర్లకు వెల్లడించారు. క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాలలో జీవించిన బుద్ధ భగవానునికి [...]
మేలత్తూరు భాగవతుల ప్రదర్శన   తమిళనాడు లోని తంజావూరునేలిన చోళులు విజయనగర రాజుల చేతిలో ఓడిపోయిన తరువాత  తంజావూరు రాజ్యాన్ని విజయనగర పాలకులు పాలించారు. అక్కడ విజయనగర రాజుల పాలనలో తెలుగు సంస్కృతి, వైష్ణవ మతం బలపడింది. భాగవత మేళా నాటకాల పోషకులు తంజావూరునేలిన చోళులు, నాయక రాజులు, [...]
తెలుగు ప్రజలు అన్ని ప్రాంతాలకు వలసపోయినట్లే స్వాతంత్య్రానికి పూర్వమే ఉమ్మడి భారతదేశంలో ఉన్న (తూర్పు బెంగాలు) బంగ్లాదేశానికి వలస వెళ్ళారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, వడ్డాది, కె.కోటపాడు, [...]
మైదుకూరు : సమాజంలో చోటు చేసుకుంటున్న సాంస్కృతిక విధ్వంసాలు, సామాజిక రుగ్మతలపై కలాలను అస్త్రాలుగా ప్రయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కవులు, కవయిత్రులు, రచయితలు పేర్కొన్నారు. ఉగాది సంద ర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వ హించిన రచనల [...]
డాక్టర్ తిరుమల రామచంద్ర  తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంట ర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి. ఆయన చూసినంత [...]
తెలుగు పతాకం హైదరాబాద్, మార్చి 11: తెలుగు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెలుగు భాషోద్యమ సమాఖ్య కోరింది. సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సామల రమేశ్ బాబు, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి తొమ్మిది [...]
క్రీ.శ. 17వ శతాబ్దం ప్రథమార్ధంలో దక్షిణాపథం నుండి ప్రౌఢ వాఙ్మయ సంస్కృతంలో అనేక ప్రబంధాలను రచించుటయే గాక పూర్వ మీమాంస తర్కవితర్క వైయాకరణ వేదాంత వైశేషిక వివేషణాన్యాయ శాస్త్రాలంకారీకులుగా ప్రసిద్ది వహించిన వారిలో ఒకరు మహాద్వైత సిద్ధాంతకర్తలైన అప్పయ్య దీక్షితులు కాగా మరొకరు మహా పండిత జగన్నాథ పండితరాయలు ముఖ్యులు.

గీర్వాణాలంకారశాస్త్ర కావ్య లక్షణములను, [...]
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో తెలుగు భాషాభిమానుల సమావేశం,  ఘనంగా జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ  ఆద్వర్యంలో జరిగిగిన ఈ కార్యక్రమంలో వకృత్వపోటీలను నిర్వహించి [...]
శ్రీ నరసిం హప్పడు  ఆయనకి ముగ్గులంటే ఇష్టం! ముగ్గు యంత్రాన్ని కనిపెట్టారు.చిత్రలేఖనం అభిరుచి. 'సంస్కృతి' చిత్రాలు గీస్తారు.కళలపై మక్కువ. నాటకాలూ పుస్తకాలూ రాస్తారు.  ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మనరాష్ట్రంలోని దేవాలయాలకే వస్తారు. ఇంకా ఎన్నెన్నో చేస్తారు. ఎందుకు చేస్తున్నారూ అంటే... 'నాకు [...]
వ్యవసాయ ప్రధానమైన పండుగగా ప్రసిద్ధిచెందిన సంక్రాంతి- భారతీయ రైతుల జీవన విధానంతో ముడివడి ఉంది. రైతన్న ప్రకృతిలోనే సుఖదుఃఖాలను పొందుతాడు. ఆడుతూపాడుతూ ఆనందిస్తాడు. పంటవేసి, కలుపుతీసి, కోతకోసి, ధాన్యం ఇంటికి రాగానే అతని పాదాలు ఆనందనాట్యం చేస్తాయి. ఉత్సవం జరుపుకోవడానికి ఉత్సాహపడతాయి. ఈ [...]
పోర్ట్‌లూయిస్(మారిషస్), డిసెంబర్ 9 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి భావ సమైక్యతకూ, మాతృభాషా సంస్కృతుల పరిరక్షణకే తెలుగు విశ్వవిద్యాలయం పాటుపడుతోందని ఉపాధ్యక్షుడు ఆచార్య యాదగిరి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల వల్ల తెలుగువారంతా ఒకే వేదిక మీదకు వచ్చి మాతృభాషా సంస్కృతుల గురించి చర్చించుకోవడం వల్ల సమైక్య చైతన్యాన్ని పొందుతారని ఆయన చెప్పారు. మారిషస్ ప్రపంచ తెలుగు [...]
పోర్ట్‌లూయా (మారిషస్), డిసెంబర్ 8: ఎన్నో కష్టాలు పడి, మారిషస్‌లో నిలదొక్కుకున్న 150 ఏళ్ల నాటి కూలీల సంతతికి చెందిన తాము తెలుగుభాషా సంస్కృతుల వికాసానికి పాటు పడుతున్నామని మారిషస్ ప్రభుత్వంలో తెలుగు మంత్రి తొలితరం మంత్రి అయిన వీరాస్వామి సింహాద్రి కుమారుడు, ప్రస్తుత పర్యావరణ మంత్రి దేవా [...]
 ప్రపంచ తెలుగు మహాసభలను మారిషస్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని పోర్టులూయిస్‌లోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు సభలు జరగనున్నాయి. మారిషస్‌లోని భారత హైకమిషనర్‌ తీప్తి సితార మహాసభలను ప్రారంభిస్తారు. మహాసభలకు హాజరయ్యేందుకు వివిధ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు